GT vs RR final. Ahmedabad

    IPL 2022: ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి అమిత్ షా

    May 29, 2022 / 06:37 PM IST

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ 2022 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కు ఈ మేరకు భారీ ఎత్తులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు నెలల పాటు క్రీడాభిమాను�

10TV Telugu News