Home » guidelines
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
నేటితో 2021కి గుడ్ బై చెప్పబోతున్నాం. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం.
స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్ లను అమ్మొద్దని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి దడ పుట్టిస్తున్న కరోనావైరస్ కొత్త వేరియంట్. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు హెచ్చరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటు (బీపీ)కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకనుంచి 140/90 లోపు ఉంటే సాధారణమని వెల్లడించింది.
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం బక్రీద్ సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వ�
కరోనా సోకిన పిల్లల సంరక్షణ కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది.
చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని చెప్పారు. పాజిటివ్గా గుర్తించ�