Home » Gujarat assembly elections
కాంగ్రెస్ పార్టీ నుంచి 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. అయితే దేవగఢ్ స్థానం నుంచి ఎన్సీపీ తప్పుకుంది. దీంతో ఆ పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఆ
కారు సారు గేర్ మార్చారు. కమలమే టార్గెట్ గా రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇక మాటల్లేవ్. మాట్లాడుకోవటాలు లేవ్. అక్కడో ఇక్కడో కాదు కమలనాథుల సొంత గ్రౌండ్ లోనే రేస్ కి రెడీ అయిపోయారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు జనాలకు. కానీ.. గుజరాత్ విషయానికొస్తే అలా కాదు. దేశం మొత్తం ఫోకస్ ఆ స్టేట్ మీదే ఉంటుంది. ఎందుకంటే.. ఈ దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సంబంధించిన రాజకీయమంతా.. గుజరాత్ సెంట్రిక్గానే నడుస�
27 ఏళ్లలో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో త్రిముఖపోరు జరుగనుంది. గుజరాత్ ను ఏలుతున్న బీజేపీ ఈసారికూడా విజయం సాధిస్తుందా? అధికారాన్ని దక్కించుకుంటుందా? లేదా పంజాబ్ లో అనూహ్యంగా విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ఆప్ పార్టీ గుజరాత్ ఎన్�
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�
గుజరాత్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రభుత్వ, కార్పరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులంతా ఓటు వేసి తీరాలని ఓటు వేసేలా చూసేలా ఈసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా ఉద్యోగులు..సిబ్బంది ఓటు వేయకపోతే..వారి పేర్లు నోటీసు బోర్డులో పెట్టేల
‘‘నేను మీకు పెద్ద అభిమానిని. పంజాబ్లో ఒక ఆటో డ్రైవర్ ఇంటికి మీరు భోజనానికి వెళ్లారని సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియోలో చూశాను. మీరు గుజరాత్ వస్తున్నారని విన్నాను. దయచేసి మా ఇంటికి భోజనానికి వస్తారా?’’ అని విక్రమ్ దంతాని కోరాడు. దీనికి స్ప
‘‘ఎవరు సెక్యూలరో, ఎవరు సెక్యూలర్ కాదో సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తాము సెక్యూలర్లం అని తరుచూ చెప్పుకునే వారు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ మేము మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడితే మాపై అర్థంలేని మాటలతో దాడి చేస్తారు.
గుజరాత్లో ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మేవానీ స్పష్టం చేశారు. అలాగే, గుజరాత్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంపై కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటన చే�
"ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ" పేరుతో గుజరాత్ లోని గిరిజన జిల్లా అయిన దహోద్ లో జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు