Home » Gujarat Mundra Port
బిపర్జోయ్ తుపాన్ తీరం దాటాక ముంద్రా పోర్టులో ఓడల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తుపాన్ వల్ల ముంద్రా ఓడరేవులో నిలిచి పోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. తుపాన్ అనంతరం శనివారం మొదటి నౌక తమ ఓడరేవుకు వచ్చిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎ�
గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. భారత్లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, తాలిబన్లు కుట్ర పన్నాయి.
రూ.21 వేల కోట్లు విలువ చేసే 3,000 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ అండ్ ఇంటిలిజెన్స్ అధికారులు పోర్టులో నిలిపి ఉంచిన 2 కంటైనర్ల నుండి స్వాధీనం చేసుకున్నారు.