Home » Gujarat Polls
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది విదేశీయులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. ఈ వీడియోను గు�
బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ఓ ప్రచార ర్యాలీలో హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంలోనే రాహుల్ను సద్దాం హుస్సేన్తో పోల్చారు. యాత్రలో రాహుల్ గెడ్డం బాగా పెరిగిన విషయం తెలిసిందే. అయ�
గుజరాత్లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడనున్నారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన గుజరాత్ పర్యటన శనివ�
మూడేళ్ల క్రితం గాంధీనగర్లోని మహాత్మ మందిర్ వద్ద ఇళ్లు కోల్పోయిన 521 గుడిసెల వాసులే తనను పోటీకి దిగమని చెప్పినట్లు మహేంద్ర తెలిపారు. మహేంద్ర రెండుసార్లు తన నివాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2010లో దండి కుటిర్ మ్యూజియం నిర్మాణం సందర్భంగా ఒకసార
40 మందితో కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినప్పటికీ గెహ్లాట్ మినహా ముఖ్య నేతలు ఎవరూ గుజరాత్లో అడుగు పెట్టింది లేదు. వాస్తవానికి గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తం గెహ్లాట్ భుజాల మీదే ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మేన�
భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం ఆలాపనపై అధికార భారతీయ జనతా పార్టీ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నుంచి కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు సహా దేశ నలుమూలల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న�
తాపి జిల్లాలో ఉన్న ఈ వ్యారా నియోజకవర్గం నుంచే మోహన్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాభల్యం ఎక్కువ. అందునా క్రైస్తవ ఓట్ మరీ ఎక్కువ. గుజరాత్ను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి వ్యారా లాంటి కొన్ని నియోజకవర్గాలు చిక్కడం లేదు. అ�
Madhu Srivastava: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎవరైనా మీ కాలర్ పట్టుకుంటే నేను వారి ఇంట్ల
డిసెంబర్ లో జరుగనునున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు అమిత్ షా.
రాష్ట్రంలోని వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయల పించన్ ఇస్తామని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయడం, వీటితో పాటు రాష్ట్రంలోని బాలికలందరికీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్య అందించడం, రైతులకు 3 లక్షల రూ