Home » Gujarat Titans
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి.
గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ గ్రూప్ దశలో చివరి గేమ్ కాగా.. జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు
గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ..
IPL 2024 - CSK vs GT : గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్కే పరాజయం పాలైంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఓపెనర్లు ఈ ఘనత సాధించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ సమయంలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ క్రీజులో ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ (88/43)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి ముంగిట ఉన్నాడు.
గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి కిషోర్ (4/33)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
వికెట్ల వెనుక పంత్ రెండు చక్కటి క్యాచ్ లు అందుకున్నాడు. అంతేకాదు.. ఒకే ఓవర్లో ఇద్దరిని మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి ఔరా అనిపించాడు. ఐదో ఓవర్లో గుజరాత్ కీలక బ్యాటర్ డేవిడ్ మిల్లర్