Home » Gujarat Titans
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన మహ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరు
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తమ జట్టులో బ్యాలెన్స్డ్ బౌలింగ్ యూనిట్ ఉందని చెప్పారు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీని వీడటంపైనా, విరాట్ కోహ్లీ గురించి మహమ్మద్ సిరాజ్ కీలక విషయాలను వెల్లడించారు.
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒకడు.
టీమ్ఇండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని పలువురు క్రీడా పండితులు చెబుతుండగా టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అనుకున్నదే జరిగింది. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది.