Home » Gujarat
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ రోగి చనిపోయింది. దీంతో రోగి కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయటంతో రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ర�
ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరగకుం�
వీధి కుక్కల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై నుంచి పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. గుజరాత్ వడోదరలో ఘోరం జరిగింది. పరేశ్ జింగర్. వయసు 42ఏళ్లు. వగోడియా రోడ్ లో నివాసం ఉంటాడు. సోఫా రిపేరీ, డీజే పనులు చేస్తు�
రెండు సంవత్సరాల క్రితం ఓ బాలికను అత్యంత పాశవికంగా పొడిచి చంపిన యువకుడికి గుజరాత్ కోర్టు మరణిశిక్ష విధించింది. రాజ్ కోట్ లో జరిగిన ఈ దారణానికి సంబంధించిన కేసును అరుదైన కేసుగా భావించిన న్యాయమూర్తి సదరు యువకుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ�
గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్వి ఓ కార్యక్రమంలో పాట పాడగా ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. ఆ రాష్ట్రంలోని వల్సాద్ లో ఈ ఘటనచోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కొత్త రకం టేస్ట్ అంటూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ క్రియేట్ చేస్తుంటారు. చాక్లెట్ ఆమ్లెట్, పిజ్జా వడాపావ్, ఫాంటా మ్యాగీ వంటి ఐటమ్స్ అలాంటివే. ఈ ఫుడ్స్ బాగున్నా.. లేకున్నా వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియలో
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ �
గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగులబెట్టిన ఘటనలో దోషుల విడుదలకు గుజరాత్ సర్కారు అభ్యంతరాలు తెలిపింది. రైలును తగులబెట్టి 59 మంది ప్రాణాలు బలిగొన్నారని, దీన్ని అత్యంత అరుదైన ఘటనగా పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది.
పెళ్లి ఆనందంలో బరాతీలు, బంధువులు ఇంటి బాల్కనీపై నిలబడి నోట్లను గాల్లోకి ఎగరేయడం ప్రారంభించారు. 10 రూపాయల నోట్ల నుంచి 500 రూపాయల నోట్ల వరకు పెద్ద ఎత్తున ఎగజల్లారు. వివాహ వేడుకల సందర్భంగా గ్రామంలోనే ఊరేగింపు నిర్వహించారు. అదే సమయంలో జరిగిన సంఘటన