Home » Gujarat
68 మంది జుడిషియల్ అధికారులను ప్రమోట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
సీఎం కార్యక్రమంలో పాల్గొన్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ నిద్రపోయారు. అధికారి జిగర్ పటేల్ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా కెమెరాల కంటపడ్డారు.
నిందితులు రైలు తలుపుకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
గత ఏడాది నవంబర్లో గుజరాత్ ఎన్నికలకు ముందు బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా తేలిన 11 మందికి ఉపశమనం లభించిన తర్వాత తాజా నిర్దోషిగా ప్రకటించడం పెద్ద రాజకీయ తుఫానును లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ను ట్విట్టర్ యూజర్
ప్రధాని మోదీకి విద్యార్హతలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తెలిపింది. విద్యార్హతల వివరాలు తెలపాలన్న ఆదేశాలను కూడా కొట్టేసింది.
గుజరాత్ పేరు చెప్పగానే స్వీట్ దబేలీని అందరూ గుర్తు చేసుకుంటారు. చాలామంది ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు. దబేలీకి కూడా ఓ వ్యక్తి కొత్త వెర్షన్ తీసుకువచ్చాడు.
శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత గుజరాత్ రాష్ట్రంలో 17 జైళ్లలో 1700 మంది పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా పలువురి నేరస్తుల నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నితో పాటు బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో ఆమె ముడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిన