Home » Gujarat
జిల్లాలోని చక్లాసి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు తన కూతురి అసభ్యకరమైన వీడియోను ఆన్లైన్లో షేర్ చేశాడని తెలుసుకున్న సరిహద్దు రక్షణా దళానికి చెందిన సైనికుడు అతడి ఇంటికి వెళ్లాడు. అతడి వెంట తన భార్య, ఇద్దరు కూతుళ్లు, మేనల్లుడు కూడా వెళ్లార�
గుజరాత్ తీరంలో ఐసీజీ గస్తీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్కు చెందిన అల్ సోహెలి అనే ఫిషింగ్ బోటు అనుమానాస్పదంగా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ బోటును ఆపిన ఐసీజీ బృందం బోటులో తనిఖీ చేసింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రెండు ప్రమాదాలు గత శనివారమే జరిగాయి. మరణించిన వారిలో ఒకరు దక్షిణ కొరియా వాసికాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. రెండో ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది.
ద్వారకా జిల్లాలోని దేవభూమి ద్వారకా కారిడార్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మొదటి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభ�
గుజరాత్లో కోవిడ్ కలకలం
చైనాలో కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ కారణమైంది. బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలో కేసులను గుర్తించారు.
గుజరాత్ లో విషాదం నెలకొంది. పేదరికంతో కూతురు కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాపీలో చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు, విషయమేంటని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ధరించిన టీ-షర్టు నుంచి వారికి ప్రధాన ఆధారం లభించింది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆరా తీశారు. అనంతరం నిందితులను భువనేశ్వర్ వ�
వాస్తవానికి ఏఐడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన ఎడప్పాడి పళనిస్వామి(ఇపిఎస్)ని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. కానీ తనకు అదే రోజు వేరే ముఖ్యమైన పని ఉండడం మూలంగా హాజరు కాలేనంటూ భూపేంద్ర పటేల్కు లేఖ రాశారు. ఈ తరుణంలో పన్నీర్స
గుజరాత్లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులే ..వీరిలో ఎక్కువమంది బీజేపీ చెందినవారే ఉండటం గమనించాల్సిన విషయం.