Home » Gujarat
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇస్లాంకు వ్యతిరేకమని గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని జామా మసీదు షాహీ ఇమామ్ షబ్బిర్ అహ్మద్ సిద్ధిఖీ చెప్పారు. గుజరాత్ లో రేపు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షబ్బిర్ అహ్మద�
ఎన్నికల రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న పలు జంటలు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరినీ ఆకర్షించాయి. ఓ పెళ్లి కొడుకు ఓటు వేసేందుకు ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుక�
గుజరాత్లో మోదీ రోడ్ షో
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారని అమిత్ షా చెప్పారు. గతంలో గుజరాత్ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొన్నారని, దానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. అలాగే, ప్రతి గ్రామ�
అమ్రేలీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సురేశ్ పన్సూరియాది ఉమ్మడి కుటుంబం. ఆయన కుటుంబంలో మొత్తం 60 మంది ఉన్నారు. నేడు గుజరాత్ అసెంబ్లీ మొదట దశ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ కుటుంబంలోని 60 మంది కలిసి ఊరేగింపుగా వెళ్లి ఓట్లు వేశారు. సాధారణంగా ఎన్నికల్�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవబోదని అభిప్రాయపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుదన్నారు.
గుజరాత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పాలీతానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ లో ప్రజల మద్దతు, నమ్మకాన్ని పొందా
గుజరాత్ లోని సూరత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైపునకు గుర్తుతెలియని వ్యక్తి రాయిని విసిరేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం కేజ్రీవాల్ పర్యటనలో భద్రతా వ�
గుజరాత్లోని పోర్బందర్లో దారుణం జరిగింది. పారామిలిటరీ జవాను తన సహచరులపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. డిసెంబర్లో జరుగనున్న ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు �
ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించిన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. యోగి ట్వీట్ రీట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చారు.