Home » Gujarat
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు ఇసుధాన్ గఢ్వీని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. పార్టీలో ఓటి�
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�
ఆప్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గాధ్వి, ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరతిహ్యా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు �
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవ్వాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల తేదీల వివరాలను ఈసీ వెల్లడించనుంది. 2017లో మొత్తం 182 సీట్లకు గాను 99 సీట్లు బీజేపీ గెలుచుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023తో ముగ�
ఒరెవా సంస్థ మేనేజర్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ... బ్రిడ్జి కూలిన ఘటనలో తమ తప్పేమీ లేదని అదంతా దైవ సంకల్పమని అన్నారు. అదో దురదృష్టకర ఘటన అని, ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. చివరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్ట�
కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మోదీ.. మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో చాలా మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స అందుతు
గుజరాత్ లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ పిల్ దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ నియమించాలే ఆదేశించాలని..పాత వం�
గుజరాత్ లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సమస్యల వలయంగా ఉన్న అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్రయత్నాలు చేశారు. రోగుల సమస్య�
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్స్ తయారీ, ఈ-మొబిలిటీ ఉత్పత్తులు/భాగాలు మొదలైన యూనిట్లను కలిగి ఉంటుందట. ప్రస్తుతం 297.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 482.85 కోట్