Home » Gujarat
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలిస్తారు. ఈ మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతోపాటు, బాధిత కుటుంబాల్ని కూడా మోదీ పరామర్శిస్తారు.
గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్.. రేపటి నుంచి గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం సోమవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆదివారం రాత్రి మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన నేపథ్యంలో యాత్రను మంగళవారంకు వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టాన
గుజరాత్లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై బ్రిడ్జి కూలిన ఘటనలో 137మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విచారకమైనదనీ..మతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా వ్యక్తంచేశారు. మృతుల కుట
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కేజ్రీవాల్ కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దొంగ.. దొంగ అంటూ నల్ల జెండాలూ చూపారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ లోని నవసారీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పంజాబ్ లో
ఈయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతే. అయితే కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ వంటి యువ తరాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లాగేసుకుంది. దీంతో గుజరాత�
బాల్యపు ఛాయలు వీడకుండానే సింహాసనాన్ని అధిష్టించి రాజు అయిన చరిత్ర ఆ చక్రవర్తిది. 13 ఏళ్లకే రాజుగా పట్టాభిషిక్తుడై 53 ఏళ్లపాటు రాజ్యాలను పాలించిన ఆ చక్రవర్తి విషాన్ని కూడా ఆహారంగా అవలీలగా తినేస్తారు. ఈయన్ని అపర బకాసురుడు అనటంలో ఎటువంటి అతిశయ
మహారాష్ట్రలో ఏర్పాటు కావాల్సిన టాటా-ఎయిర్ బస్ విమానాల తయారీ ప్రాజెక్టు గుజరాత్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే విమర్శలు గుప్పించారు. షిండే ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాజెక్టు పొరుగు రాష్ట్రానికి వ�