Home » Gujarat
అందాల బీచ్లో ఆత్మల స్వైర విహారం..పగలంతా జనం సంచారం..రాత్రైతే దెయ్యాల విహారం..ఎంతటి ధైర్యవంతులకైనా వెన్నులో వణుకు పుట్టించే అత్యంత భయానకమైన బీచ్ అది. ఎవరో మన వెంటే వస్తున్నట్లు..మన చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా భయపెడతాయి ఆత్మలు. గుండెలు బేజా�
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్లో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణుడి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభు�
గుజరాత్లో విషాదం నెలకొంది. శరన్నవరాత్రుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆనంద్ జిల్లాలో చేటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొ
గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్పై ఆగంతకుడు వాటర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు. గార్బా ఈవెంట్లో పాల్గొనేందుకు రాజ్కోట్ వెళ్లిన కేజ్రీవాల్పై ఆగ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పైపుగా ఒకరు వాటర్ బాటిల్ విసిరారు. ఢిల్లీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్ లోనూ తమ పార్టీ జెండా పాతాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ గుజర
భారతీయ జనతా పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. వీఐపీ కల్చర్ మోదీకి లేదని, ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటారని, మోదీ సింప్లిసిటీకి ఇదే నిదర్శనమని, ప్�
గుజరాత్, వడోదరలోని సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేశారు. జైలు అధికారులు తమకు సరిగ్గా భోజనం పెట్టకపోవడంతోపాటు, లంచం డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
ఊరి పొలిమేరలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని సింహం చంపేసింది. బాలుడి వయసు పదిహేను సంవత్సరాలు. ఈ ఘటన గుజరాత్లో మంగళవారం జరిగింది.