Home » Gujarat
మా పార్టీలోకి బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువగా వచ్చేవారు ఉన్నారు. కానీ వారిని ఆపుతున్నారు. ఆప్లోకి రావాలనుకుని రాలేకపోతున్న బీజేపీ కార్యకర్తలకు నేను ఒక విషయం చెప్పదల్చుకున్నాను. మీరు బీజేపీలోనే ఉండండి. వాళ్లు ఇచ్చే డబ్బ
గుజరాత్ కు చెందిన ఓ వృద్ధ జంట తిరుమ శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకోవటానికి నాలుగున్నర నెలలుగా నడుస్తూనే ఉంది. తిరుమలలో ఏడుకొండలపై కొలువైన కలియుయుగ దైవం అయిన శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు గుజరాత్ లోని ద్వారక న
గుజరాత్ లో ఇవాళ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్ళింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీ�
ఈ విషయమై హైకోర్టు స్పందిస్తూ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ రోడ్లపై ఉన్న మాంసాహార దుకాణాల్ని ఏఎంసీ బలవంతంగా తొలగించింది. గతేడాది డిసెంబరులో దీనిపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖ�
గుజరాత్ పరువు తీయడమే కాకుండా రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం జరిగాయి. దేశం ముందు ప్రపంచం ముందు గుజరాత్ గురించి తప్పుడు ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రం కొత్త మార్గాన్ని ఎంచుకుని ముందుకు కదిలింది. లక్ష్యాల్ని ముద�
గుజరాత్లోని భుజ్ జిల్లాలో స్మృతి వాన్ మెమోరియల్ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
పది రోజుల క్రితం స్నేహితుడు పార్టీకి పిలిస్తే గుజరాత్లోని సూరత్కు వెళ్లాడు. అక్కడ స్నేహితులంతా పార్టీ చేసుకున్నారు. అందరూ కలిసి రౌత్కి బాగా తాగిపించారు. ఇక తాగిన మైకంలో ఉన్న రౌత్ రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్ను జొప్పించారు. ఆ మర్నాడ�
ఊరి నుంచి దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఒక అన్న.. గర్భిణి అయిన తన చెల్లిని భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. మోకాలి లోతు నీటిలో రెండు కిలోమీటర్లు చెల్లిని ఎత్తుకుని తీసుకెళ్లాడు.
బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో గోద్రా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆగస్టు 15న 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడంపై వస్తోన్న విమర్శలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సీకే రౌల్జీ స్పందిస్తూ వి�
కాలేయంలోని కొంత భాగాన్న తన తమ్ముడికి ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడింది ఓ అక్క. రక్షా బంధన్ వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుజరాత్, ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఇవాళ ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. పూజా జైన్ (43) తన కాలేయంలోని �