Home » Gujarat
దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఈ యాత్రలో 104 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 1న గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా హర్యానాలోకి ప�
ఓ యువకుడిపై మొసలి దాడిచేసి చంపేసింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఆ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. మొసలి దాడిలో చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్లోని వడోదరలో చోటు చేసుకుంది.
వజ్రాల వ్యాపారాలకు పేరొందిని సూరత్ లో ఈ రాఖీ పండుగకు వజ్రాల రాఖీలు సందడి చేస్తున్నాయి. వజ్రాల వ్యాపారులు వజ్రాల రాఖీలు తయారు చేసి మార్కెట్ ని మరింత మెరుపులు మెరిపిస్తున్నారు.
విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన టీచరే ఒక స్టూడెంట్తో అనుచితంగా ప్రవర్తించాడు. ట్యూషన్ కోసం వచ్చిన పదో తరగతి బాలికకు బలవంతంగా వోడ్కా తాగించాడు. ఆ తర్వాత బాలిక స్పృహ కోల్పోయింది.
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తన పొలంలో ఒక చిన్నారి చేయి మట్టిలోంచి పైకి తేలుతూ ఉండటాన్ని గమనించాడు. వెంటనే తవ్వి చూసి షాక్ తిన్నాడు. మట్టిలో పాతిపెట్టిన ఆ చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉంది.
వెళ్తున్న వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధిని సాకుగా చూపిస్తూ కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. విజయ్పుర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్ రావల్ ఈ మేరకు ప్రకటన చేశారు. పార్టీకి రాజీనామా చేసిన మరో నేత ర
గుజరాత్లోని 13 జిల్లాల్లో 1200కు పైగా పశువులకు లంపి చర్మ వ్యాధి కారణంగా మృతి చెందాయి. ఈ మేరకు అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం సర్వేతో పాటు చికిత్సకు ముమ్మరం చేసింది. అదే సమయంలో జంతు ప్రదర్శనలకు కూడా నిషేదించామని అధికారులు తెలిపారు.
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ప్రిన్సిపలే విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు.
పొలం దగ్గర ఆడుకుంటోన్న ఓ బాలిక ఒక్కసారిగా బోరుబావిలో పడిపోయి, 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. ఆ బాలికను జవాన్లు ఐదు గంటల వ్యవధిలో చాకచక్యంగా బయటకు తీసి, ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన గుజరాత్లోని సురేంద్ర నగర్ జిల్లాలో ఇవాళ �
గుజరాత్లో నకిలీ మద్యం 25 మంది ప్రాణాలు తీసింది. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.