Home » Gujarat
కన్న కొడుకునే అత్యంత కర్కశంగా హత్య చేశాడో తండ్రి. ఆ తర్వాత కొడుకు మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి, బయటకు తీసుకెళ్లాడు. ఆరు భాగాల్ని, ఆరు చోట్ల వదిలేశాడు. కానీ, పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గుజరాత్లో జరిగిం�
నదిలోనో, చెరువులోనో మొసళ్లు ఉన్నాయంటేనే మనం అటువైపు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తాం.. అలాంటిది.. ఒకేసారి 250కిపైగా మొసళ్లు నివాస గృహాల్లోకి వస్తే.. భయంతో వణికిపోవాల్సిందే. ఇలాంటి ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటు చేసుకుంది.
గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు కురిపించారు. ఈ ఏడాదిలో గుజరాత్ లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆప్ యత్నాలు చేస్తోంది. దీంతో గుజరాత్ ప్రజలకు హామీలతో పాటు ..బీజేపీ నేతలపై పంచ్ లు కూడా వేశారు కేజ్రీవాల్.
ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ను ఢీకొట్టి చంపాడు డ్రైవర్. అనంతరం కొంతదూరంలో ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇద్దరు చిన్న పిల్లలు సరదాకి చేసిన పని... ఒక బాలుడి ప్రాణాలు తీసింది. బాలుడి పురీష నాళంలో అతడి స్నేహితుడు ఎయిర్ కంప్రెషర్ చొప్పించటంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు.
వీధుల్లో అనేక మొసళ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఒక మొసలి వడోదరలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. స్థానిక విశ్వామిత్ర నది మొసళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ వందల సంఖ్యలో మొసళ్లుంటాయి. అయితే, వరదల కారణంగా నది పొంగిపొర్లుతోంది.
రైలు క్యాన్సిల్ కావడంతో ఒక ప్రయాణికుడికి కార్ బుక్ చేసి గమ్యస్థానానికి చేర్చింది. సత్యం గద్వి అనే ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గుజరాత్లోని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.
అన్ సీజన్లో ఫేక్ ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించి, మ్యాచుల్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా వీక్షకుల్ని నమ్మించి బెట్టింగ్ కూడా నిర్వహించారు. ఆ డబ్బులు కాజేశారు. ఈ ఘరానా మోసం తాజాగా వెలుగుచూసింది.
నైరుతి రుతుపవనాల ప్రభావం... బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్న సంగతి తెలిసిందే.
గుజరాత్ కు చెందిన యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నారు.ఒహియోలోని కొలంబస్ చర్చిలో ఈ వివాహం జరిగింది.