Home » Gujarat
వాస్తవానికి గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. కానీ అంతలోనే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే సంఘటనలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల వద్దే ఆగిపోయింది. ఓట్ల శాతం విషయంలో కూడా కాంగ్రెస్ బాగా వెనకబడింది. బీజ
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండోసారి సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్టానం అధిష్టానం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖేడావాలా విజయం సాధించారు. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లింలు ఎమ్మెల్యేలు ఉం
ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తదుపరి ముఖ్యమంత్రి పటేలేనని నరేంద్రమోదీ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఎంపిక నామమాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంపిక అన�
గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ లో కా�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 144 స్థానాల్లో గెలుపొందింది. 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. ఇక హిమాచల్ ప్�
గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కాసేపట్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మొదట దశ పోలింగ్ ఈ నెల 1న, రెండో దశ పోలింగ్ నేడు జరిగాయి. నే�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన తన ఓటు వేశారు.