Home » Gujarat
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా భారత్ ఎంతో అభివృద్ధి చెందింది.. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది.. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించిన దేశాల్లో భారత్ ఒకటి.. అంతేకాదు.. కేవలం భారత్ మాత్రమే కాదు.. ఇతర ప్రపంచ దేశాలు సైతం ఇదే ఫార్మూలా (వాణిజ్య సూత్రాన్న�
అటవీశాఖలో అధికారి హోదాలో పనిచేయటమంటే ఏదో ఆఫీసులో కూర్చుని పనిచేయటం కాదు..అటవీజంతువుల పట్ల అవగాహనం ఉండాలి..వాటిని ఎలా సంరక్షించాలో వాటి భద్రత కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అటువంటి అటవీశాఖలో జంతువులను సంరక్షించే బ
వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధం ఉందని రాసివ్వమని అత్తమామలు వేధిస్తున్నారని ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ , అహ్మదాబాద్ లోని బాపు నగర్ లో చోటు చేసుకుంది. రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నివసించే భూపేష్, కిరణ్ ఆర్ద్వి దంపతులకు 14 �
ఓ కీచక మేనమామ తన మేనకోడలి పాలిటి రాక్షసుడిగా మారాడు. మేనకోడలికి మాయమాటలు చెప్పిన ఆ నీచుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. కొన్ని నెలలకు ఆ యువతికి వివాహమైంది. పెళ్లయాక కూడా తనతో సంబ�
జీవితాంతం తోడునీడుగా ఉంటానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఏ కష్టం రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ పెళ్లయ్యాక తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఏ భర్త తన భార్యతో వ్యవహరించని రీతిలో ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించు�
మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్కు �
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి పేరుతో యువతిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. కొన్నాళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి ఎలాగో పో�
ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన విద్యార్ధిపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న 21 ఏళ్ల ట్యూటర్ వద్ద ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ళ విద్యార్ధి చేరాడు. లాక్ డౌన్ కారణంగా
లాక్ డౌన్ సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ ప్రభుత్వాలు ప్రైవేటు స్కూల్ యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. అప్పటినుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల మధ్య ఫీజుల వివాదానికి దారితీసింది. ప్రత్యేకించి గుజరాత్లో ప
కరోనా కష్టకాలంలో గోద్రా మసీదు నిర్వాహకులు పెద్ద మనస్సును చాటుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన మాటను మరోసారి నిజం చేస్తూ.. కులం, మతం అంతరాలను పక్కనపెట్టి గోద్రా మసీదును కరోనా కేర్ సెంటర్ గా మార్చారు. మసీదులోని ఒక ప్లోర్ మొత్తానని కోవ�