Home » Gujarat
Modi enters 20th year in public office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న ఈ నేత..ప్రభుత్వాధినేతగా, పాలకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. సీఎంగా, ప్రధానిగా ఆయన ఈ మైలురాయిని �
Gujarat Girl:దేశంలో హత్రాస్ ఘటన మరువక ముందే గుజరాత్ లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహిసాగర్ జిల్లాలో మహిళపై జరిగిన అత్యాచారం… జామ్ నగర్ లో 15 ఏళ్ళ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమైందని వ�
గుజరాత్ లోని ఆనంద్ స్పెషల్ కోర్టు 3ఏళ్ల చిన్నారిని Rape చేసి హత్య చేసినందుకు మరణశిక్ష విధించింది. పొక్సో చట్టం కింద పరిగణించాల్సిన కేసులపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. అడిషనల్ సెషన్స్ జడ్జి దిలీప్ హింగూ సమక్షంలో విచారణ జరిపి రాజు దేవీపూజక
Spa owner’s wife accuses him of assaulting her, having extra-marital affair,Vadodara : గుజరాత్ లోని వడోదరా లో స్పా నిర్వహిస్తున్న వ్యక్తిపై అతని భార్య పోలీసులుకు ఫిర్యాదు చేసింది, తన భర్త వ్యాపార విస్తరణలో భాగంగా వేరోక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్మాడని.. తనపై దాడి చేసి కొట్టాడని ఆరోపిస్తూ ఫి�
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా జరుపుకుంటండగా.. దేశంలో కూడా కరోనా కారణంగ�
అమ్మాయి తరుఫు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే కోపంతో అంతకు ముందు ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఒక యువకుడు. ముంబైలోని, మలాద్ శివారులోని, పఠావ్ వాడీ కి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది…. గుజరాత్ కు చెం�
అన్నను హత్య చేశారనే నేరంతో.. అతడి ఇద్దరు సోదరులను పోలీసుల అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు శిక్ష విధించింది. చనిపోయిన వ్యక్తికి ఫిబ్రవరిలో దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. అన్నదమ్ములిద్దరూ జైలు జీవితం గడుపుతున్నారు. చనిపోయాడనుకున్న వ్యక్తి
గుజరాత్ కు చెందిన ఒక సహకార సంస్థ గోమూత్రంతో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జామ్ నగర్ లోని కామధేను దివ్య ఔషధ మహిళా మండలి సభ్యులు గో మూత్రంతో శానిటైజర్లను తయారుచేస్తున్నారు. ఈ శానిటైజర్లకు ‘గో సేఫ్’ శానిటైజర్ అ�
ఇప్పుడు ఏపీలో ర్యాంకుల రాజకీయం ఊపందుకుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ర్యాంకు వస్తే వాల్యూ లేదని వాదించేది నాటి ప్రతిపక్షం. ఇప్పుడు అదే ర్యాంకొస్తే.. అంతా మా క్రెడిట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అధికార పక్షం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె�
గుజరాత్ లోని అహ్మాదాబాద్ పోలీసులు ఇటీవల ఒక మహిళను ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఆ మహిళ. అహమదాబాద్ లోని మనేక్ బాగ్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ పటేల్ (43) కింజల్ పటేల్(25) అనే