Gujarat

    లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నారని మందలించిన పోలీసులపై ఎదురుదాడి చేసిన 93 మంది కార్మికులు

    March 30, 2020 / 10:23 AM IST

    లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చారని మందలించిన పోలీసులపై దాదాపు 93మంది కార్మికులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ సిటీలో జరిగింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి గణేశ్ నగర్, తృప్తి నగర్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు 500మంది కార�

    రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్…5గురు గుజరాత్ ఎమ్మెల్యేలు రాజీనామా

    March 15, 2020 / 01:42 PM IST

    ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గుజరాత్ లో ఇవాళ(మార్చి-15,2020)ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మార్చి-26,2020న �

    అతి త్వరలో….మేడిన్ ఇండియా ఫ్లయింగ్ కార్లు వచ్చేస్తున్నాయి

    March 10, 2020 / 01:55 PM IST

    భారత్ లో అతి త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి. అయితే ఇందులో మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఈ ఎగిరే కార్లు భారత్ లోనే తయారుచేయబడనున్నాయి. గాల్లో ఎగిరే కార్లను తయారుచేసే నెదర్లాండ్స్ కు చెందిన PAL-V కంపెనీ త్వరలో గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్ల�

    బీజేపీలోకి 13మంది ఎమ్మెల్యేలు….మరో రాష్ట్రంలో కాంగ్రెస్ కు భారీ షాక్?

    March 10, 2020 / 11:21 AM IST

    ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 13మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నా�

    గుజరాత్ లో NRC గురించి ఆందోళన ఎందుకు లేదో తెలుసా!

    March 9, 2020 / 03:59 PM IST

    దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA),ప్రతిపాదిత NRCలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా ముస్లింల నుంచి సీఏఏ,ఎన్ఆర్సీ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమం�

    యస్ బ్యాంకు నుంచి రూ.265 కోట్లు విత్ డ్రా చేసిన గుజరాత్ సంస్ధ

    March 7, 2020 / 05:38 PM IST

    దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో అయిదో స్థానంలో ఉండి సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించింది. దీనితో పాటు.. వినియోగదారులు రూ. 50,000 మొత్తానికి మించి నగదు విత్‌డ్రా చేయకుండా పరిమిత�

    తండ్రీ కొడుకును కలిపిన టిక్ టాక్: చెడే కాదు మంచికూడా జరిగిందండోయ్..!

    March 3, 2020 / 05:20 AM IST

    tik tok వీడియోల కోసం ఫీట్లు చేసి పలువురు ప్రాణాలమీదికి తీసుకొచ్చన ఘటనల గురించి ఇప్పటి వరకూ విన్నాం..చూశాం. tik tok వీడియోలు చేసిన ఉద్యోగాలు పోగొట్టుకున్నవారిని కూడా చూశాం. కానీ tik tok వీడియో తండ్రీ కొడుకులను కలిపిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిం�

    ప్రేమ..ప్రేమ : వరుడి తండ్రితో వధువు తల్లి పరార్

    March 2, 2020 / 07:47 AM IST

    ఎన్నో సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు..కానీ వారి ప్రేమకు శుభం కార్డు పడలేదు. దీంతో..అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు..పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి వివాహం చేసే పిల్లలున్నారు..యాదృచ్చికంగా…ఆ వ్య�

    గంగమ్మ చెంతకే తరలివచ్చిన భారీ హనుమంతుడు : ప్రయాగ్‌రాజ్‌లో గంగాభిషేకం

    February 29, 2020 / 05:51 AM IST

    రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లా నుంచి సంగమ్‌లో స్నానం చేయించేందుకు ఊరేగింపుగా తరలివచ్చిన 64 టన్నుల హనుమాన్ విగ్రహం 18 రోజుల తరువాత ప్రయాగ్‌రాజ్ చేరుకుంది. సాక్షాత్తు గంగమ్మ చెంతనే హనుమంతుడు తరలివచ్చారు. గంగాజలంతో అభిషేకింపబడ్డాడు. ఈ అపురూప�

    3రోజుల శిశువు ఒంటిపై 20కత్తి గాట్లు

    February 28, 2020 / 02:49 AM IST

    20కత్తి గాట్లతో మూడు రోజుల వయస్సున్న పాపను క్రికెట్ ఆడుకుంటున్న యువకులు చూసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. బుధవారం పాపను హాస్పిటల్‌లో చేర్పించగా ప్రాణాలతో బయటపడిందని వైద్యులు తెలిపారు. మాహిక్, తెబచాడా గ్రామా�

10TV Telugu News