Gujarat

    ముస్లింలపై సీఎం వ్యాఖ్యలు: మీరు వెళ్లటానికి 150 దేశాలున్నాయ్..హిందువులకు ఇండియా ఒక్కటే

    December 25, 2019 / 04:56 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో మద్ధతు కోసం ఓ కార్యక్రమం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘ముస్లింకు 150దేశాలు ఉన్నాయి. కానీ, హిందు�

    పాకిస్తాన్ నుంచి వచ్చిన ముగ్గురికి భారత పౌరసత్వం

    December 22, 2019 / 08:09 AM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్‌ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. 

    ట్రెండ్లీ : ఆ అమ్మవారికి నైవేద్యంగా పిజ్జా, బర్గర్,పానీపూరీ

    December 18, 2019 / 07:25 AM IST

    గుజరాత్ లోని ఓ అమ్మవారికి పెట్టే ప్రసాదాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా దేవాలయంలో అమ్మవారికైనా స్వామివారికైనా పులిహోర, లడ్డూ, దద్దోజనం, పరమాన్నం వంటివి నైవేద్యాలుగా పెడతారు. కానీ గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో కొలువైన జీవం�

    గుజరాత్ అసెంబ్లీ నుంచి జిగ్నేష్ సస్పెండ్

    December 10, 2019 / 03:30 PM IST

    దళిత ఉద్యమనేత, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని గుజరాత్ అసెంబ్లీ మూడురోజుల పాటు సస్పెండ్ చేసింది. వాగ్దామ్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిగ్నేష్…అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆయనపై సస్పెన్షన్ వ�

    రూ.2కోట్ల కారుకు రూ.10లక్షల ట్రాఫిక్ జరిమానా

    November 30, 2019 / 02:10 AM IST

    డాక్యుమెంట్లతో పాటు, కారుకు నెంబర్ ప్లేట్ లేదనే కారణంతో కారును సీజ్ చేశారు. పోర్ష్ 911 స్పోర్ట్స్ కారును గుజరాత్ అహ్మదాబాద్‌లోని హెల్మెట్ క్రాస్ రోడ్ వద్ద చెకింగ్ నిమిత్తం ఆపారు. దానికి నెంబర్ ప్లేట్ లేదు, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మిగిల�

    మృగాళ్ల పైశాచికత్వం : వెలివేసిన మహిళపై వృద్ధుల అత్యాచారం 

    November 20, 2019 / 09:50 AM IST

    అన్యాయానికి గురైన మహిళపై దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వృద్ధులు. ఆదుకుంటారని ఆశపడి నమ్మిన ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఈ దారుణ ఘటన గుజరాత్ లోని బనాస్ కంతా జిల్లాలో చోటుచేసుకుంది.  ధర్నాల్ గ్రామానికి చెందిన బాధితురాలి వయస్సు 50 ఏళ్లు. ఆమె �

    కత్తులతో డాన్స్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. వీడియో వైరల్

    November 16, 2019 / 05:06 AM IST

    కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తి పట్టింది. శుక్రవారం (నవంబర్ 15, 2019)న గుజరాత్ లోని భావ్ నగర్ లో జరిగిన ఓ కల్చరల్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి స్టేజ్ మీద కత్తులు పట్టుకుని డాన్స్ చేశారు. ఈ డాన్స్ పేరు తల్వార్ ర�

    మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

    November 6, 2019 / 12:39 AM IST

    బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం 2019, 05వ తేదీ మంగళవారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 06వ తేదీ బుధవారానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్లే అవక�

    భారతీయులను ఎవరూ విడదీయలేరు : ప్రధాని మోడీ

    October 31, 2019 / 05:53 AM IST

    భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు.

    గుజరాత్ కంపెనీకి పార్లమెంట్ బిల్డింగ్ పునరుద్దరణ కాంట్రాక్ట్

    October 25, 2019 / 12:07 PM IST

    పార్లమెంట్ భవన్నాన్ని రీ డిజైన్ చేసే కాంట్రాక్ట్ ను గుజరాత్ కు చెందిన సంస్థ దక్కించుకుంది. భీమా పటేల్ కు చెందిన అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే HCP డిజైన్ ప్లానింగ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు దక్కింది. అంచనా వ్యయం 448కోట్లు కంటే తక్కువగా 229.7కో

10TV Telugu News