Home » Gujarat
గుజరాత్ రాష్ట్రంలోని ఉదేపూర్ ప్రాంతంలోని భేఖాడియా గ్రామంలోని గిరిజనులు మద్యం..పొగాకు ఉత్పత్తులను నిషేధించి ఆదర్శంగా నిలిచారు. మద్యం, బీడీలు, సిగిరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్ధాలను కూడా నిషేధించారు. ఆఖరికి వారి ఇళ్లలో వివాహాలు జరిగినా..�
పాము ఎంతటి విష సర్పమైనా కొట్టి చంపేస్తాం. లేదా పాములు పట్టే వాళ్లని పిలిచి తరిమేస్తాం. కానీ, బతికుండగానే కాల్చి చంపడమంటే ఓ పైశాచికత్వమే. ఇటీవల వెర్రిపుంతలు తొక్కుతున్న సోషల్ మీడియా యూజర్లు లైక్లు, వ్యూయర్స్ కోసం ఎలాంటి పని చేయడానికైనా వెను
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఫైన్ కట్టాలి.. జైలుకి వెళ్లాలి. ఇదే మనకు తెలిసింది. అక్కడ మాత్రం సీన్ రివర్స్. తాగి దొరికితే పార్టీ ఇవ్వాలి. అలాంటి ఇలాంటి పార్టీ కాదండీ అదీ.. భారీ ఎత్తున ఉంటుంది. అక్షరాల 25వేల రూపాయలు ఖర్చు చేయాలి. అందరికీ మటన్, వీట�
శనివారం రెండురోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ(అక్టోబర్-13,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లిని కలిశారు. చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ కి దగ్గర్లోని రైసన్ గ్రామంలో ఉంటున్న మోడీ తల్లి హీరా బెన్ ని కోవ�
గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్లో మలంక గ్రామానికి సమీపంలో ఓ నదిపై నిర్మించిన ఓ భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జ్ పై నుంచి కార్లు వెళ్తుండగా ఒక్కసారిగా కూప్పకూలడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం
నేటి యువత ట్రెండ్ అండ్ ట్రెషీషన్ ఫాలో అవుతున్నారు. పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. దేశమంతా దసరా వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా యువకులు నిప్పుల్లో నాట్యం చేశాడు. దసరా ఉత్సవాల్లో పాల్�
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్లోని సబర్మతి నదీ ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణ
ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని చెప్పారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మ
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బనస్కాంత జిల్లా త్రిశూలియా ఘాట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకం 21మంది మృతి చెందారు. మరో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా అంక్లేవ్ అనే గ్రామానికి చెంది
గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.