Home » Gujarat
ప్రధాని నరేంద్ర మోడీని భగవంతుడిలా కొలుస్తున్నారు. అంతేకాదు దేవుడికి చేసినట్లుగానే నిత్యం పూజలు చేస్తు మంగళహారతులిస్తున్నారు. మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ లోని వందలాది కుటుంబాల వారు మోడీని పూజిస్తున్నారు. Also Read : చిచ్చు పెట్టిన కుక్క : మ
ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర
వ్యాపారులు తమ అమ్మకాలు పెంచుకునేందుకు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఆయా సందర్భాలను బట్టి తమ వస్తువులను విక్రయించేందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ బంగారు రింగ్ లు ఇప్పుడు మార్కెట్ లో హల�
పాటీదార్ ఉద్యమనేత, కాంగ్రెస్ లీడర్ హార్ధిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని సురేంద్రనగర్ లో జన్ ఆక్రోశ్ సభలో మాట్లాడుతున్న హార్ధిక్ పటేల్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి అందరూ చూస్తుండగా చెంప చెల్లుమనిపించాడు. జన్ ఆక్రోశ్ సభలో హార్ధ
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్�
గుజరాత్ : ఇంట్లో తొలి సంతానం పుడితే తల్లిదండ్రులు ఎవరైనా ఏం చేస్తారు. స్థాయికి తగ్గట్టు కొందరు స్వీట్లు పంచుతారు, కొందరు భోజనాలు పెట్టిస్తారు. మరికొందరు ఊరంతా భోజనాలు పెట్టించి దాన ధర్మాలు చేస్తారు. ఆ జంట మాత్రం ఎవరూ ఊహించని విధంగా చేసింది. ప
గుజరాత్ లో 9 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. సముద్ర మార్గంలో బోటు ద్వారా మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారన్న సమాచారంతో కోస్ట్గార్డ్, మెరైన్ టాస్క్ఫోర్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో బోటు నుంచి 9
గుజరాత్ లో తమ పార్టీ తరపున క్యాంపెయిన్ చేసే 40మంది లిస్ట్ ను బీజేపీ శుక్రవారం (ఏప్రిల్-5,2019) రిలీజ్ చేసింది.
దశాబ్దాలపాటు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న గుజరాత్లో గత 30ఏళ్లుగా ఒక్క ముస్లీం కూడా లోక్ సభకు వెళ్లలేదు.