Home » gujarath
దీపావళికి వివిధ కొత్త రకాల మిఠాయిలు మార్కెట్లోకి వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పొరతో తయారు చేసిన స్వర్ణ ముద్ర స్వీటుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.....
గత రెండు రోజులుగా గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం మోకాలు లోతు వరద నీటితో నిండిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం జలమయం అవడంతో వరదనీటిల�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనపై గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్ రాష్ట్రానికే అధిక ప్రయోజనం చేకూర్చిందని సీఎం పటేల్ వ్యాఖ్యానించారు...
దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించ
మోర్బిలోని కేబుల్ బ్రిడ్జి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. ఏడు నెలల పాటు దానిని మూసివేసి ఉంచారు. మరమ్మతుల అనంతరం గుజరాతీ నూతన సంవత్సరమైన అక్టోబర్ 26న ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు.
ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకు గుజరాత్లో డిఫెన్స్ ఎక్స్పోలో కుదురుతున్న ఎంవోయూలే కారణం. భారత అమ్ములపొదిలో ఉన్న అనేక ఆయుధాలను.. ఇండియా విదేశాలకు విక్ర�
బిల్కిస్ బానో కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిందితుల విడుదలను వ్యతిరేకిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
గుజరాత్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో ఎస్బీఐ బ్యాంకుకు రైతు రూ. 31పైసలు బకాయి పడ్డాడు. అయితే బ్యాంకు రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్...
భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ తీరంలో..పెద్దమొత్తంలో హెరాయిన్ను పట్టుకుంది. పాకిస్తాన్కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు గానూ వచ్చే వారం యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రానున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో బోల్స్టర్ క్లోజ్ పార్టనర్షిప్..