Home » Gujarat's Morbi
ఒరెవా సంస్థ మేనేజర్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ... బ్రిడ్జి కూలిన ఘటనలో తమ తప్పేమీ లేదని అదంతా దైవ సంకల్పమని అన్నారు. అదో దురదృష్టకర ఘటన అని, ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. చివరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్ట�
కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మోదీ.. మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో చాలా మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స అందుతు
గుజరాత్ లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సమస్యల వలయంగా ఉన్న అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్రయత్నాలు చేశారు. రోగుల సమస్య�