Home » gun fight
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా
మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతు�
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, 10వ వార్డు కౌన్సిలర్ మనీష్ సింగ్ సోదరుడు లాల్ సింగ్ను నవ్గాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతి కుమారి భర్త డబ్ల్యూ యాదవ్, ఆమె సోదరుడు పప్పు యాదవ్ సహా పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారు. దీంతో ఇరు వర�
మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 8మంది మృతి చెందారు. సాయుధులైన ఇద్దరు వ్యక్తులు రెండు ఇళ్లను టార్గెట్ గా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు.