Home » guntur
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్ సోకిందన్న
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆర్మీ ఉద్యోగికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం నేతలు ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రత్యర్ధులను ఇరికించటానికి చేయకూడని పనులు చేస్తున్నారు. ఏపీలో జెడ్పీసీటీ…ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో సినిమా సీన్లు తలపించేలా కొన్ని పరిణామాలు జరుగ�
రాజధాని మార్పు నిర్ణయం తర్వాత అమరావతిలో ఎవరిది పైచేయి. వైసీపీకి జనం జై కొడతారా.. టీడీపీ సత్తా చాటుతుందా. లేక జనసేన-బీజేపీల కూటమి బలపడుతుందా. గుంటూరు కార్పొరేషన్లో ఎవరు పై చేయి సాధించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మా�
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా బ�
ఎలా ఇరుక్కున్నారో తెలియదు..కానీ ఓ చిన్న గోడ సందులో బయటకు రాలేక నానా అవస్థలు పడ్డారు ఇద్దరు చిన్నారులు. ఊపిరి ఆడలేక వారిద్దరూ పడిన బాధలు వర్ణనాతీతం. చివరకు స్కూల్ యాజమాన్యం తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగి..తగిన సహాయక చర్యలు చేపట్టడంతో ఇద్దరు �