Home » Guru Raghavendra Bank
1400 కోట్ల రూపాయల బ్యాంకు స్కాం కేసులో నిందితుడు, గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈవో వాసుదైవ్ మైయా (70) అనుమానాస్పదస్ధితిలో మృతి చెందారు. జులై 6వ తేదీ సోమవారం సాయంత్రం బెంగుళూరు లోని తన ఇంటి బయట పార్క్ చేసిన కారులో ఆయన శవమై కనిపించారు. ఆయన మృతికి కా�