-
Home » Guru Raghavendra Bank
Guru Raghavendra Bank
రూ.1400 కోట్ల బ్యాంకు స్కాం…మాజీ సీఈవో సూసైడ్
July 7, 2020 / 03:53 PM IST
1400 కోట్ల రూపాయల బ్యాంకు స్కాం కేసులో నిందితుడు, గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈవో వాసుదైవ్ మైయా (70) అనుమానాస్పదస్ధితిలో మృతి చెందారు. జులై 6వ తేదీ సోమవారం సాయంత్రం బెంగుళూరు లోని తన ఇంటి బయట పార్క్ చేసిన కారులో ఆయన శవమై కనిపించారు. ఆయన మృతికి కా�