Hacking rajat-kumar-says-evms-hacking-impossible-workshop

    ఈవీఎం లను హ్యాక్ చేయలేరు : సీఈవో రజత్ కుమార్ 

    March 2, 2019 / 02:45 AM IST

    హైదరాబాద్‌: ఈవీఎం లను ఎవరూ హ్యాక్‌ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓటింగ్‌ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే  అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం  హైదరాబాద్

10TV Telugu News