Hafiz Saeed

    భారత్ దెబ్బకు దిగొచ్చిన పాక్ : ఉగ్రవాద సంస్థలపై నిషేధం

    February 21, 2019 / 03:45 PM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇక పాక్ విషయంలో చర్చలు ఉండబోవని, చర్యలే ఉంటాయని భారత ప్రభుత్వం పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. అదే సమయంలో దౌత్యపరంగా భారత్ చేస్తున్న ప్రయత్న�

10TV Telugu News