Home » Haj Pilgrims
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.
హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2300 మందికి అవకాశం ఉంది. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి 170 మంది ప్రయాణికులతో తొలి విమానం నేరుగా జెడ్డాకు వెళ్లనుంది. 41రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న హజీలు తిరిగి ఏపీకి రానున్నారు.