Home » Haj Yatra
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.
రెండేళ్ల విరామం తర్వాత పవిత్ర మక్కా యాత్రకు ముస్లిం సోదరులు పయనమయ్యారు. కొవిడ్ మహమ్మారి కారణంగా వెళ్లలేకపోయిన వారంతా ఈ శుక్రవారం అక్కడికి చేరుకోనున్నారు.