Home » hakeempet
మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను తన కాన్వాయ్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.