Home » hamas attack
జూలై 24న ఇద్దరు టాప్ ఆర్మీ జనరల్లు ఇజ్రాయెల్ పార్లమెంట్కు ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసేందుకు వెళ్లారు. ఈ మిలిటరీ జనరల్లు ఇజ్రాయెల్ చట్టసభ సభ్యులను పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించారు.
హమాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజా స్ట్రిప్లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది. వృద్ధ బందీలను మానవతా దృక్పథంతో విడుదల చేసినట్లు పాలస్తీనా సమూహం హమాస్ తెలిపింది....
అమెరికా యుద్ధ వాహన నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ గురించి తాజాగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి వీలు అమెరికా యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే అతి పెద్ద వాహన నౌకను రంగంలోకి దించింది.....
ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామున యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశం నుంచి రెండవ బ్యాచ్ భారతీయ పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు....
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన ఘటనతో ఈ ఉగ్రవాద సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ దేశంతోపాటు యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు హమాస్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.....
హమాస్ ఉగ్రదాడిలో మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్లిన వందలాది మంది చనిపోయారు. ఆ ఫెస్ట్కి వెళ్లిన ఓ ప్రేమ జంట చివరి ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది.. ఆ ప్రేమ జంట బ్రతికే ఉన్నారా?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా అమెరికన్ బందీలను రక్షించడానికి యూఎస్ రహస్య కమాండో ఆపరేషన్ ప్లాన్ చేస్తుందా? అంటే అవునంటున్నాయి వైట్హౌస్ వర్గాలు. గాజాలో బందీలుగా ఉన్న తమ పౌరులను రక్షించడానికి హమాస్పై హైరిస్క్ స్పెషల్ కమాండో ఆపరేషన్ నిర�
ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ను ప్రారంభించినట్లు భారత వి�
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత సైన్యం ఆరా తీస్తోంది. ఇజ్రాయెల్ లక్ష్యాలపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. అక్టోబర్ మూడో వారంలో జరగనున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం బుధవారం నాటికి 5వరోజుకు చేరుకుంది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను కూల్చివేసి వాటిని తన నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి....