Home » harassment
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విజయనగర్ ప్రాంతంలో జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఈ సిసిటివి ఫుటేజీలో విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెతో మోటారుసైకిల్�
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భక్తవత్సల నగర్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు యువకులతో వాట్సాప్ చాట్ చేసిన ఆ యువతి సూసైడ్ చేసుకుంటున్న ఫోటోలను వారికి పంపించింది. ఆ తర్వాత సెల్�
మహిళా సాధికారత దిశగా సాగిపోతున్నమహిళలు కీచకుల కళ్లనుంచి తప్పించుకోవటానికి పోరాటాలే చేస్తున్నారు. కానీ వారి వేధింపులకు గురవుతున్న సందర్భాల్లో చాలామంది వారి ఉద్యోగాలను సైతం వదులకోవాల్సి వస్తోంది. అటువంటిదే దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట�
హైదరాబాద్ లో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ లావణ్యలహరి ఆత్యహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాఫ్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య భర్త, పైలెట్ అయిన వెంకటేశ్వర రావు ఓ ఎయిర్లైన్స్ మహిళా ఉద్యోగినితో
జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. అన్ని సమయాల్లో అండగా
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో
తమిళనాడు పోలీసులు తనను వేధిస్తున్నారంటూ విశ్వనటుడు కమల్ హాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు..
కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తల్లి ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు కొద్దిరోజులకే తన పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టాడు. భార్య నెల జీతమంతా తనకే ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు.