Home » hari krishna prasad vemuru
తనను ఈవీఎం దొంగ అని కేంద్ర ఎన్నికల సంఘం అనడం పట్ల ఏపీ టెక్నికల్ సలహాదారు హరిప్రసాద్(హరి కృష్ణ ప్రసాద్ వేమూరు) స్పందించారు. ఈసీ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఈవీఎం దొంగ అంటారా? అని మండిపడ్డారు. ఈవీఎం దొంగ అని తనను ఘోరంగా అవమాన