Home » Harsha Reddy
వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష రెడ్డి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
హవాల రూపంలో వాచ్ కు హర్ష రెడ్డి డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ముబిన్, హర్ష రెడ్డి కి మధ్యవర్తిగా నవీన్ కుమార్ అనే ఉన్నాడు.
ఏపీ సీఎం జగన్…కుమార్తె కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు. 2020, ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఆయన సతీసమేతంగా పయనం కానున్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారీస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో సీఎం జగన్ కుమార్తె హర్షారెడ్డికి సీటు లభించింద�