Home » haryana
తాళి కట్టిన భార్య తన ప్రియుడితో లేచి పోయింది. అది తట్టుకోలేని భర్త తన ఇద్దరు పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
నేను శ్రీకృష్ణుడికి సేవకు అంకితం అవ్వాలనుకుంటున్నానంటూ ఓ సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఇప్పటి వరకు నా జీవితం..నా ఉద్యోగం అంతా అశాశ్వతమని తెలిసింది. అందుకే కృష్ణుడి సేవలో తరించాలనుకుంటున్నా..ఆయన సేవకు అంకితం అ�
హర్యానాలో 100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
‘హాలో సార్’..అని వచ్చిన అతిథుల్ని వినంగా పలకరించే రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి..సెట్యూట్ కొట్టించుకునే IPS ఆఫీసర్ స్థాయికి ఎదిగారు హర్యానాకి చెందిన పూజా యాదవ్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని UPSC ఎగ్జామ్స్లో విజయం సాధించి..తన కలను నెరవేర్చుకుని IPS ఆఫీ�
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. ఏపీకి చెందిన బీజేపీ నేత..మాజీ లోక్ సభ సభ్యుడు అయిన కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ లను రామ్ నాథ�
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.7 గా నమోదైంది. హర్యానాలో భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ దాని ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తె�
Haryana: ఇప్పటి వరకు వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వాలను చూశాం.. నిరుద్యోగులకు పెన్షన్ ప్రకటించిన ప్రభుత్వాలను చూశాం.. వికలాంగులు, వితంతువులు.. అన్నటికి మించి ఏటికి ఏడాది పెన్షన్ అందించే విధానంలో కూడా వయసును తగ్గిస్తూ ప్రభుత్వాలు ప్రకటనలు చేస�
కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన ఆరేళ్ల కొడుకు తల్లి పిలుపుకు కళ్లు తెరిచిన ఘటన హర్యానాలోని బహదూర్గఢ్ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అమ్మ పిలిస్తే యముడ్ని కూడా ఎదిరించి వచ్చేసాడా అనిపించిందీ ఘటన. చనిపోయిన కొడుకుని తలుచుకుని ఆ క
దేశ రాజధాని సమీపంలో వేలాదిమంది రైతులు గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కానీ హర్యానాలో ఇద్దరు రైతులు మాత్రం వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఆవును తీసుకెళ్లి ఓ
COVID-19 Relaxation: హర్యానా ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు సడలిస్తూ జూన్ 6న అనౌన్స్మెంట్ ఇచ్చింది. దాంతో పాటు మాల్స్ టైమింగ్స్ కూడా పొడిగించింది. మహమ్మారి అలర్ట్- సురక్షిత్ హర్యానా డ్రైవ్ ను జూన్ 14వరకూ పొడిగించి రిలాక్సేషన్లను కాస్త పెంచింది. కేసు లోడ్ తగ్�