-
Home » HATE SPEECH
HATE SPEECH
ఇండియా బాటలో నేపాల్.. విద్వేష కంటెంట్ మీద చైనాకు గట్టి షాక్
నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాత తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
Ramdev Baba: ముస్లింలపై విధ్వేష వ్యాఖ్యలు.. రాందేవ్ బాబాపై కేసు నమోదు
అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్
Rahul Gandhi Tweet: కంగ్రాట్స్ ఎలాన్ మస్క్..! ప్రతిపక్షాల గొంతును అణచివేయరని ఆశిస్తున్నాం.. ఆసక్తికర ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
ట్విటర్ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఇప్పటికైన ట్విటర్ యాజమాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామని రాహుల్ అన్నా�
Azam Khan: మరోసారి చిక్కుల్లో అజాం ఖాన్.. ఈసారి విధ్వేష ప్రసంగాలు చేశారంటూ కేసు నమోదు
ఉత్తరప్రదేశ్లో పేరున్న సీనియర్ రాజకీయ నేతల్లో అజాం ఖాన్ ఒకరు. ఇక సమాజ్వాదీ పార్టీలో అయితే ములాయం తర్వాత ములాయం లాంటి వారనే పేరు కూడా ఉంది. అయితే ఈయనను జైలులో వేయడం పట్ల సమాజ్వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. విపక్షాల్ని అణచివేసే క
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్… దేవుడిని ఏ స్థాయికి తగ్గించామంటూ వ్యాఖ్య
దేశంలో పలువురు విద్వేష పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై భారత సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
SC Notice To Uttarakhand : హరిద్వార్లో హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు..ఉత్తరాఖండ్కు సుప్రీం నోటీసులు
హరిద్వార్లో హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేసినందుకు సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Central Government : 20 యూట్యూబ్ ఛానళ్లకు కేంద్రం షాక్
పనికట్టుకొని భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానెల్స్, 2 వెబ్ సైట్లకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది.
Facebook : ఫేస్బుక్కి బిగ్ షాక్.. రూ.10లక్షల కోట్ల పరిహారం చెల్లించాలంటూ దావా
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై రోహింగ్యాలు ఫైర్ అవుతున్నారు. ఫేస్ బుక్ నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ దావా వేశారు.
బీజేపీ నాయకుల అరెస్టుపై మరో 4రోజుల గడువిచ్చిన ఢిల్లీ హైకోర్టు
బీజేపీ నాయకులపై బెంచ్ ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు దిగొచ్చింది. ద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకుగానూ బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్కు చెందిన మరో బెంచ్ ఏర్పాటై పిల్కు బదులిచ్చ�
విద్వేష వ్యాఖ్యలు…..ఓవైసీ పార్టీ నాయకుడిపై కేసు నమోదు
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో