HC

    Rajasthan Political Crisis : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

    July 24, 2020 / 10:51 AM IST

    రాజస్థాన్‌ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్‌ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్‌ అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�

    CRPFలో 789 కానిస్టేబుల్ ఉద్యోగాలు

    July 22, 2020 / 02:24 PM IST

    సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్, ఇన్ స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 789 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబ�

    బీజేపీ నాయకుల అరెస్టుపై మరో 4రోజుల గడువిచ్చిన ఢిల్లీ హైకోర్టు

    February 27, 2020 / 04:05 PM IST

    బీజేపీ నాయకులపై బెంచ్ ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు దిగొచ్చింది. ద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకుగానూ బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్‌కు చెందిన మరో బెంచ్ ఏర్పాటై పిల్‌కు బదులిచ్చ�

    మింగేశారు : కబ్జా కోరల్లో హుస్సేన్ సాగర్

    February 22, 2020 / 01:22 PM IST

    హైదరాబాద్‌ నడిబొడ్డున వేయి ఎకరాలను మింగేశారు. వేయి ఎకరాలున్న ప్రాంతం.. అదీ హైదరాబాద్‌ నడిబొడ్డున ఎక్కడుందని అంటారేమో. కాని, మింగేశారు. ఇది నిజం. కాకపోతే, అదంతా ఆక్రమణేనా అన్నది మాత్రం తెలుసుకోలేరు. హుస్సేన్‌ సాగర్‌ పరిధి ఎంత అని అడిగితే.. ట్యా�

    సమ్మె సమ్మే.. చర్చలు చర్చలే : ఆర్టీసీ జేఏసీ

    October 18, 2019 / 11:45 AM IST

    హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. మేం కూడా సిద్ధంగా ఉన్నామని.. చర్చలకు వెళ్లటానికి రెడీ అని ప్రకటించారాయన. కోర్టు వ్యాఖ్యలు మాత్రమే చేసింది.. తుది తీర్పు కాదని వెల్లడించారాయ�

10TV Telugu News