Home » Health Bulletin
రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు
ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం రోజు రోజుకూ మరింత క్షీణిస్తోంది. ఇప్పటివరకు ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు అంటున్నారు. ఎక్మోపై చికిత్స అందిస్తూ వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.
జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వై.ఎస్. షర్మిల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదివారం రాత్రి లేదంటే సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమెకు 2 నుంచి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వ
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ ఫార్మ్లో ఉన్నాడు. వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకుపోతున్నాడు. ఇక నిన్న కమల్ కొంత అస్వస్థతతో చెన్నై ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడ�
48 గంటలు గడిస్తే కానీ.. ఏమీ చెప్పలేం
ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిస్వాస్ భూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
భారత్ లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 164 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.