Home » Health
మనం రోజువారిగా తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధాలను మితంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాల వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిల్లో పీచు అధికంగా ఉంటుంది. దీని వల్ల పైత్యరసం కొలెస్ట్రాల్ ద్రవ రూపంలో ఉండేలా చూస్తుంది. తద్వారా రాళ్లు ఏర్పడవ
40 ఏళ్లు దాటిన తరువాత ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. బీన్స్, బెర్రీలు,అవకాడో, పాప్ కార్న్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బ్రకోలీ, పొటాటో,నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండ చర్మం మీద దాడి చేయకుండా రక్షించడంతోపాటు మంటను తగ్గించే తేలికైన, సమర్థవంతమైన ఔషధం ఇది.
క్రమం తప్పకుండా స్నానం చేయటం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. జ్ణాపక శక్తి మెరుగవ్వటంతోపాటుగా, మానసిక ఒత్తిడిని దూరమవుతుంది. స్నానానికి సంబంధించి వేడినీటితో స్నానం చేయటం వల్ల జలుబును దూరంగా పెట్టవచ్చు.
బొప్పాయిలో ఉండే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. బొప్పాయిలో ఉన్న ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలను అడ్డుకుంటాయి. కళ్ల కింద ముడతలు తొలగిపోతాయి.
అరటిపండు పొటాషియం యొక్క ఉత్తమ మూలంగా పరిగణించబడుతున్నప్పటికీ, మరికొన్ని పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి.
వాము ఆరోగ్యానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచటంతోపాటుగా కడుపులో నులినొప్పి, గ్యాసు,అజీర్తి విరేచనాలు, నీళ్ళవిరేచనాలు,. పళ్ళకు, చిగుళ్ల సమస్యలకు ఇది చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను చాలా మంది వేడి చేస్తు�
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ,ఎండీ,ఎమ్ఎస్,ఎమ్డీఎస్,డీఎమ్,ఎమ్సీహెచ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 5
మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోవాలి. దీని వల్ల మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. రోజుకు అరగంట సమయంలో వ్యాయామాలకు కేటాయించాలి. జాగింగ్, వేగంగా నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి చేయటం వల్ల మెదడు పనితీరు మెర