Home » heart attack
బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో విషాదం నెలకొంది. కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే ఈ ఘటన జరిగింది.
ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ
గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా సడెన్ గా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగింది. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు కూడా హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. అప్పటివరకు బాగున్న వారు మరుక్షణ�
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కొడుకు పెళ్లి శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది.
హృదయ శ్వాస పునరుద్ధారణ ప్రక్రియగా చెప్పబడే సిపిఆర్ చేయడానికి వైద్యవిద్య చదివి డాక్టరై ఉండాల్సిన అవసరం ఏమిలేదు. ఎలాంటి విద్యార్హతలేకపోయిన ఈ ప్రక్రియపై కనీస అవగాహన ఉంటే సరిపోతుంది. అపద్కాలంలో ఒక మనిషి ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ జరుగుతుంది. శనివారం రాజ్కోట్ - సూరత్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సురేంద్రనగర్ జిల్లా పంచాయతీకి చెందిన జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ పాల్గొన్నారు. రాథోడ�
హైదరాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు. వ్యాయమం చేస్తుండగా 24 ఏళ్ల విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఒత్తిడి మీ జీవసంబంధ వ్యవస్థలో మార్పులను ప్రేరేపించే అవకాశం ఉంది, అది మిమ్మల్ని గుండెపోటుకు గురిచేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి స్థాయిలు పెరిగేకొద్దీ, మీ అమిగ్డాలా అని పిలువబడే మీ మెదడులోని ఒక భాగంలో చర్య కూడా పెరుగ
ఓ టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు. ఆ వ్యక్తి టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో గుండెపోటు వచ్చింది. అంతే, అలానే కుప్పకూలిపోయాడు.(Heart Attack)
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగకు జమ్మూకశ్మీర్ నుంచి సొంతూరుకు వచ్చిన ఆర్మీ మేజర్ గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటన పరకాలలో చోటు చేసుకుంది.