Home » heat wave warning
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.
తెలంగాణలో ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.