Home » heavy Rain
నగరాన్ని వర్షం వీడడం లేదు. వరుసగా నాలుగో రోజు వర్షం దంచి కొట్టింది. భాగ్యనగరాన్ని వణికిస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉరుములు, మెరుపులతో గజగజా వణికించింది.
అర్ధరాత్రి వేళ హైదరాబాద్ నగరాన్ని కుంభవృష్టి అతలాకుతలం చేసింది. వారం రోజుల నుంచి రాత్రిపూట కురుస్తున్న వాన.. నిన్న రాత్రి కూడా దంచి కొట్టింది. రాత్రి 11.30 నుంచి ఎడతెరిపి లేకుండా జడివాన మొదలైంది. 12 గంటల సమయానికి నాంపల్లి, బేగంబజార్, మెహిదీపట్న
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్త అందుతోంది.. హికా తపాను లక లక అంటూ దూసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా వచ్చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు హ
నగరాన్ని వాన ముంచెత్తింది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం వాహనదారులకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. ముందుకు వెళ్లలేక..వెనక్కి వెళ్లలేక నరకయాతన పడ్డారు. ఆరుగంటలకు పైగానే వర్షం కురిసింది. చిన
నగరంలో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రోడ్లు, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని… పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో న�
నగరంలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 6 గంటలకు పైగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చిన్న సైజు వాగులను తలపిస్తున్నాయి. పలుచోట్ల బైక్లు కొట్టుకుపోయాయి. మ్యాన్హోల్స్ ఉప్పొంగి ప్రవహించాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవ�
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు..వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నివాసాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగిపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు
హైదరాబాద్ సిటీలో పలుచోట్ల సోమవారం(23 సెప్టెంబర్ 2019) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం విపరీతంగా కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్ల�
హైదరాబాద్ నగరంలో వర్షం కుమ్మేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిస్తుంది. ఫలితంగా రోడ్లు జలమయం అయిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశం మేఘావృతం అవడంతో పగలే చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన మేఘాలతో చీకటి పడిపోయి భారీ వర్షం పడు�
హౌడీ – మోదీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు పర్యటన కొనసాగనుంది. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 20