Home » heavy Rain
ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది �
కరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ముంబయిలో రె�
దుబాయ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విమానాశ్రయాల్లో భారీగా నీళ్లు చేరాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షం కురవనుంది. బంగాళాఖాతం నుంచి తమిళనాడు దానికి ఆనుకుని వున్న దక్షిణ కోస్తా, రాయలసీమపైకి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలస
దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిం�
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉ�
తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి తోడైంది. దీంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన�
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం (అక్టోబర్ 20, 2019) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఆసి�
ఓ వైపు నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టగా.. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దూసుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కోస్తాంధ్ర, తెలంగాణ నుంచి వెళ్లిపోయిన నైరుతి రుతుపవనాలు… దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనుదిరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డా�
లక్షద్వీప్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనంగా మారింది. దీంతో ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచే గాలులు వీస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుమ�