Home » heavy Rain
రాయలసీమ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరువు. కానీ ప్రస్తుతం అక్కడ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ప�
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. నల్గొండలో కుంభవృష్టి, హైదరాబాద్లో కుండపోతగా వర్షం పడింది. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం, సెప్టెంబర్ 19వ తేదీ గురువారం కూడా అతి భారీ వర్షాలు పడుతాయని
రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో సెప్టెంబర్ 01 ఆదివారం, సెప్టెంబర్ 02 సోమవారం ఒకటి రెండుచోట్
విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని�
రానున్న రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రాష్ట్రంతో పాటు రాయలసీమ, కోస్తాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఉత్తర తీర ప�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ వర్షం కురిసింది. గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు సచివాలయంలోని నాలుగో బ్లాకులో రేకులు ఎగిరిపోయాయి. స్మార్ట్ పోల్ కుప్పకూలింది. సచివాలయంలో నిఘా కోసం స్మార్ట్ పోల్ ఏర్పాటు చేశారు. దీని ఖరీదు 15 ల�
ఫోని తుఫాన్తో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మే 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. తుఫాన్ తీరం వైపు 
కర్ణాటక: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. ఉత్తరకన్నడ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సిర్సి ప్రాంతంలో 92వ నం�
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అవుతుండగా.. కోత దశలో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి. మరోవైపు పంటలతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. అకాల వర్షాలు, పిడుగులు కార�
హైదరాబాద్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు చెట్లు నేలకొరిగాయి. జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. చెట్టు కూలి సందర్శకులపై పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. 15మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలిని వరంగల్ జి�