Home » Heavy Rainfall
దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం... 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో మూడుగంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కుమ్మేసింది. జోరు వానతో తిరుమల మాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది.
Lt. Governor Dr. Tamilisai : పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఏకధాటిగా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు జలమలమయ్యాయి. దాదాపు అన్ని రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెయ�
Heavy Rains In Telangana For Two Days : తెలంగాణ రాష్ట్రంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. విస్తారంగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మరోవైపు
floods in hyderabad : హైదరాబాద్ లోల వరద బీభత్సం సృష్టించింది. ప్రాణనష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంటల్లో 30మందికి పైగా వర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించగా.. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ నగరలో ఇద్దరు మృతి చెందగా.. దిల�
Hyderabad వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలిచ్చార
bay of bengal : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏపీలోని పలు జిల్లాలో కుండపోతంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్ప�
హైదరాబాద్ లో భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. 2020, సెప్టెంబర్ 16వ తేదీ..బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయంది. కుండపోతగా వాన కురిసింది. చినుకుపడితేనే రహదారులపై వరద నీరు పోటెత్తుతుంది. ఇక భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులు తలపించా
ఈ మధ్య వంతెనలు కూలడం కామన్ అయిపోయాయి. నిర్మించిన కొద్ది రోజులకే కూలిపోతుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన రోజునే వంత�