Home » Heavy Rains
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
Horticultural Crops : అంతేకాకుండా చీడ పీడలు మరియు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. మరోవైపు కలుపు సమస్య కూడా పెరిగిపోయింది.
ఈ రహదారి వెంబడి ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.
వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.
అప్రమత్తమైన అధికారులు.. నివాసితులను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత సహాయక కార్యక్రమాలు వేగవంతం..
అత్యధికంగా ఆర్అండ్కి రూ.2,164.5 కోట్ల నష్టం వచ్చిందని తెలిపింది.
రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు వాయుగుండం చేరువగా వెళ్లే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలోని
ఈ పనులను డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.